లాక్‌డౌన్‌: ‘కరోనాపై పోరాడేందుకు సహకరించండి’
ముంబై:  కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ అతిచిన్న మహిళ జ్యోతి అమ్గే మంగళవారం నాగపూర్‌ పోలీసులకు మద్దతుగా నిలిచారు.  లాక్‌డౌన్‌ లో ఇంట్లోనే ఉండాలని ఆమె ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో  కరోనా వైరస్‌ ను అరికట్టేందుకు భౌతిక దూరం ఒక్కటే మార్గమని, ఇందుకోసం లాక్‌డౌన్‌ అ‍మలును ప్రజలు తప్పనిసర…
సూర్య సినిమాలో పూజకు ఆఫర్‌!
‘అల వైకుంఠపురంలో’ సినిమా హిట్‌తో హీరోయిన్‌ పూజా హెగ్డే టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిన ఆమెకు కోలీవుడ్‌ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హీరో సూర్య, సింగం ఫేం డైరెక్టర్‌ హరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న‘అరువా’ చిత్రంలో పూజను హీరోయిన్‌గా తీసుకున్నట్లు …
ఎవరినీ వదలొద్దు..
తూర్పుగోదావరి, ,కాకినాడ సిటీ:  నగరాలు, పట్టణాల్లో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌లను ఆదేశించారు. సోమవారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మ…
కరోనాను టార్గెట్‌ చేసిన డించక్‌ పూజా
యూట్యూబ్‌ సెన్సేషన్‌ డించక్‌ పూజా గుర్తుందా? అంత ఈజీగా మరిచిపోయే గొంతా? ఆమె తన గళం విప్పి దానికి పాదాలు కదిపి డ్యాన్స్‌ చేసిందంటే ప్రపంచమే గడగడలాడిపోతుంది. కర్ణకఠోరమైన గొంతుతో, భయంకరమైన డ్యాన్స్‌తో యూట్యూబ్‌లో పాపులర్‌ అయింది. తాజాగా ఆమె దృష్టి అందరి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న  కరోనా వైరస్‌ …
రెండో రోజు కొనసాగుతున్న ఏసీబీ దాడులు
తిరుపతి: తిరుపతి అటవీశాఖ డిప్యూటి ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌( డిఎఫ్‌ఓ) వెంకటా చలపతి నాయుడు అక్రమ ఆస్తులపై రెండో రోజు కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయనతో పాటు సహచర ఉద్యోగులు వెంకటరామిరెడ్డి, బాలకృష్ణరెడ్డి, మాధవరావు ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వెంకటా చలపతి నాయుడు 20 కోట…
టెకీలపై మహమ్మారి ఎఫెక్ట్‌..
బెంగళూర్‌  : కోవిడ్‌-19 ప్రభావంతో అన్ని రంగాలు కుదేలవుతుంటే ఐటీ ఉద్యోగుల ఆశలపైనా ఈ మహమ్మారి నీళ్లు చల్లింది.  కరోనా వైరస్‌  భయాలతో పలు ఐటీ కంపెనీల సేవలు మందగించడంతో స్లోడౌన్‌ను అధిగమించేందుకు ఆయా కంపెనీలు వేతన పెంపును నిలిపివేయడంతో పాటు బోనస్‌లోనూ కోతలు పెట్టవచ్చని భావిస్తున్నారు. పదేళ్ల కిందట అమెర…