నిర్మాతకు రెండోసారీ కరోనా పాజిటివ్
బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీకి రెండోసారి నిర్వహించిన వైద్య పరీక్షల్లోనూ కరోనా (కోవిడ్-19) పాజిటివ్గా తేలింది. తొలుత కరీమ్ కుమార్తెలు జోవా, షాజాలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక విదేశాల నుంచి వచ్చిన కూతురి ద్వారా కరీంకు క…